ఇదొక మంచి కవిత. చదవండి.
–––––––––––––––––––––––––
పూరింట్లో దీపం వెలిగితే
ఊరంతా కళకళలాడుతుంది
కృషీవలుల కడుపునిండితే
రుషీశ్వరుల తపసు పండుతుంది
గుడిసెలో పాప నవ్వితే
కోటిస్వర్గాలు ఆవిర్బవిస్తాయి
పళ్ళెటూళ్ళ్లు బాగుంటే
ప్రపంచమంతా బాగుంటుంది
- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తి
జులై 13, 2007 at 11:13 పూర్వాహ్నం
బాగుంది. మీరు మంచి అభిరుచి గల రచయిత నిస్సందేహంగా. కానీ నాదొక మనవి. టపాల వేగం ఎక్కువగా ఉంది. టపాల సంఖ్యను పరిమితించితే బాగుంటుంది. ఆలోచించండి. ఒకేసారి కిలో పూతరేకులు తినలేముకదా!
జులై 18, 2007 at 12:02 పూర్వాహ్నం
కరిణశ్రీ గారి ఈ కవిత నేను చూడడము ఇదే మొదటిసారి.మరిన్ని వీరి ఇట్టీ కవితలు మీ బ్లాగ్ లోవుంచమని నా కోరిక.
జాబాలిముని
జూన్ 2, 2008 at 11:40 పూర్వాహ్నం
congratulations for service the telugu sahityam. This will be very usefull for future generation.